యూఏఈతో సహా 7 గమ్యస్థానాలకు 48 గంటల ఫ్లాష్ సేల్.. విమాన టిక్కెట్లపై 60% తగ్గింపు
- May 06, 2023
యూఏఈ: సౌదీయా ఎయిర్లైన్స్ నిర్దిష్ట గమ్యస్థానాలకు టిక్కెట్లపై ఫ్లాష్ సేల్ను ప్రకటించింది. ఇందులో భాగంగా విమాన టెక్కెట్లపై 60 శాతం వరకు తగ్గింపునిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌదీయా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. తగ్గింపు ధరలపై కొన్ని గమ్యస్థానాలకు టిక్కెట్లను విక్రయిస్తామని అందులో ఎయిర్లైన్ తెలిపింది. ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఎయిర్లైన్ అబుధాబి, కువైట్, దోహా, మస్కట్, మాడ్రిడ్, మారిషస్, గ్వాంగ్జౌ, మాల్దీవులకు టిక్కెట్లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. ఇది మే 10 నుండి జూన్ 15 వరకు ప్రయాణ కాలానికి ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఇటీవల యూఏఈ అతి తక్కువ-ధర విమానయాన సంస్థ విజ్ ఎయిర్ అబుధాబి భారతదేశానికి విమానాలను ప్రారంభించేందుకు నియంత్రణ విధానాలను అనుసరిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!









