ఈ నెల 27న 'శకపురుషుని శతవసంతాలు' ఆన్లైన్ మీట్
- May 06, 2023
నార్వే: నందమూరి తారక రామా రావు శత జయంతిని పురస్కరించుకుని నార్వేకు చెందిన వీధి అరుగు సాహితీ సంస్థ ఆంధ్వర్యంలో "శకపురుషుని శతవసంతాలు" పేరుతో మే 27న అంతర్జాలంలో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావును ఓ ప్రత్యేకమైన రీతిలో గుర్తు చేసుకునేందుకే ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు తదితరుందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్









