ఈ నెల 27న 'శకపురుషుని శతవసంతాలు' ఆన్లైన్ మీట్
- May 06, 2023
నార్వే: నందమూరి తారక రామా రావు శత జయంతిని పురస్కరించుకుని నార్వేకు చెందిన వీధి అరుగు సాహితీ సంస్థ ఆంధ్వర్యంలో "శకపురుషుని శతవసంతాలు" పేరుతో మే 27న అంతర్జాలంలో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావును ఓ ప్రత్యేకమైన రీతిలో గుర్తు చేసుకునేందుకే ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు తదితరుందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 5లక్షల టిక్కెట్లను రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- ఈద్ అల్ అదా..యూఏఈలో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..!!
- ఎబోలా.. ప్రయాణికుల ఆరోగ్య పర్యవేక్షణపై ఒమన్ సర్క్యులర్..!!
- ఖతార్ లో ప్రైవేట్ కు మూడు రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు..!!
- 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- హజ్ కోసం అల్-మషైర్ మెట్రో ప్రారంభం..!!
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!









