ఈ నెల 27న 'శకపురుషుని శతవసంతాలు' ఆన్లైన్ మీట్
- May 06, 2023
నార్వే: నందమూరి తారక రామా రావు శత జయంతిని పురస్కరించుకుని నార్వేకు చెందిన వీధి అరుగు సాహితీ సంస్థ ఆంధ్వర్యంలో "శకపురుషుని శతవసంతాలు" పేరుతో మే 27న అంతర్జాలంలో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావును ఓ ప్రత్యేకమైన రీతిలో గుర్తు చేసుకునేందుకే ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు తదితరుందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









