ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు

- June 22, 2015 , by Maagulf
ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు

అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ పై ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సోమవారం అప్థనిస్థాన్ పార్లమెంట్ పై తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com