ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు
- June 22, 2015
అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ పై ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సోమవారం అప్థనిస్థాన్ పార్లమెంట్ పై తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







