ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు
- June 22, 2015
అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ పై ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సోమవారం అప్థనిస్థాన్ పార్లమెంట్ పై తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









