భారతీయ రాయబార కార్యాలయంలో వివరాలు నమోదుచేసుకుంటే ప్రోత్సాహకాలు
- June 22, 2015అబుధాబీలోని భారతీయ రాయబార కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకున్న భారతీయులలో కొంతమందికి విమానయాన టికెట్లు బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలియవచ్చింది.
యూ.ఎ.ఈ లోని భారత రాయబారి శ్రీ టి. పి. సీతారాం కధనం ప్రకారం, డిసెంబర్, 2014లో ప్రారంభమైన ఈ సర్వీసులో ఇప్పటివరకు 40,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని, http://indembassyuae.org లో నమోదు చేసుకోవడం వలన ఏవైనా ఎదురు చూడని సంఘటనలు జరిగినపుడు, సత్వర సహాయం అందించడం వీలౌతుందని ఆయన వివరించారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..