భారతీయ రాయబార కార్యాలయంలో వివరాలు నమోదుచేసుకుంటే ప్రోత్సాహకాలు
- June 22, 2015
అబుధాబీలోని భారతీయ రాయబార కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకున్న భారతీయులలో కొంతమందికి విమానయాన టికెట్లు బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలియవచ్చింది.
యూ.ఎ.ఈ లోని భారత రాయబారి శ్రీ టి. పి. సీతారాం కధనం ప్రకారం, డిసెంబర్, 2014లో ప్రారంభమైన ఈ సర్వీసులో ఇప్పటివరకు 40,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని, http://indembassyuae.org లో నమోదు చేసుకోవడం వలన ఏవైనా ఎదురు చూడని సంఘటనలు జరిగినపుడు, సత్వర సహాయం అందించడం వీలౌతుందని ఆయన వివరించారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









