భారతీయ రాయబార కార్యాలయంలో వివరాలు నమోదుచేసుకుంటే ప్రోత్సాహకాలు
- June 22, 2015
అబుధాబీలోని భారతీయ రాయబార కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకున్న భారతీయులలో కొంతమందికి విమానయాన టికెట్లు బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలియవచ్చింది.
యూ.ఎ.ఈ లోని భారత రాయబారి శ్రీ టి. పి. సీతారాం కధనం ప్రకారం, డిసెంబర్, 2014లో ప్రారంభమైన ఈ సర్వీసులో ఇప్పటివరకు 40,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని, http://indembassyuae.org లో నమోదు చేసుకోవడం వలన ఏవైనా ఎదురు చూడని సంఘటనలు జరిగినపుడు, సత్వర సహాయం అందించడం వీలౌతుందని ఆయన వివరించారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









