ఆన్లైన్లో ఇతరులను అవమానించడం చేస్తే..Dh500,000 వరకు జరిమానా
- May 14, 2023
యూఏఈ: సైబర్ ప్రపంచంలో కూడా UAE కఠినమైన చట్టాలను కలిగి ఉంది. ఆన్లైన్లో ఇతరులను అవమానించడం, తిట్టడం చేస్తే..Dh500,000 వరకు జరిమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. తాజాగా జారీ చేసిన సలహాలో ఇతరులను అవమానించడం అనేది భారీ జరిమానాలతో శిక్షించదగిన తీవ్రమైన నేరమని నివాసితులను హెచ్చరించింది.
ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఇతరులను తిట్టడం, అవమానించడం లేదా ఒకరి ప్రతిష్టను దెబ్బతీయడం వంటి నేరాలకు Dh250,000 నుండి Dh500,000 వరకు జరిమానా విధించవచ్చని అథారిటీ తెలిపింది.
బాధితుడు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగి లేదా పబ్లిక్ సర్వీస్లో ఉన్న ఎవరైనా అయితే, చట్టం ప్రకారం (ఫెడరల్ డిక్రీ లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 43) శిక్ష మరింత "ఎక్కువగా" ఉంటుంది. వాట్సాప్ సందేశంలో తన భార్యను "ఇడియట్" అని పిలిచినందుకు ఒక వ్యక్తి జైలు శిక్ష మరియు 20,000 దిర్హామ్లు జరిమానా విధించిన సందర్భాలు గతంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







