ఎఎమ్ఎఫ్ని ప్రారంభించిన మొహమ్మద్
- May 10, 2016
అరబ్ మీడియా ఫోరమ్ 15వ ఎడిషన్ని వైస్ ప్రిసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ మరియు దుబాయ్ రూలర్, దుబాయ్లో ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ దుబాయ్ ఛైర్మన్, మీడియా ఆఫీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ డైరెక్టర్ జనరల్ మోనా ఘానెమ్ అల్ మర్రి, స్వాగత ప్రసంగం చేశారు. మీడియా రంగంలో గడచిన 15 ఏళ్ళలో ఎన్నో మార్పులు సంభవించాయని ఆయన చెప్పారు. అరబ్ ప్రపంచ అభివృద్ధిలో మీడియా పాత్రను పలువురు ప్రముఖులు కొనియాడారు. మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. అభివృద్ధితోపాటు ప్రజల సమస్యలపై మీడియా దృష్టిపెట్టవలసి ఉందని వారు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా సామాన్యులు కూడా తమ చుట్టు పక్కల జరుగుతున్న విషయాల్ని ప్రపంచం దృష్టికి తీసుకువస్తున్నారనీ, ఇది మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమని మీడియా రంగ ప్రముఖులు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







