కశ్మీర్లో రామ్ చరణ్.! ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీకి ప్రతినిధిగా.!
- May 23, 2023‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ వేదికలపై ఇండియాన్ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతూ అనేక ఇంటర్నేషనల్ సదస్సులకు హాజరవుతూ వస్తున్నారు.
తాజాగా కశ్మీర్లో జరుగుతున్న జీ 20 ఫిలిం సదస్సుకు ఇండియా నుంచి ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇండియాలో అనేక అందమైన లొకేషన్లున్నాయనీ, ప్రకృతి రమణీయతకు ఇండియా పెట్టింది పేరు అని ఆయన ఆ వేదికపై వ్యాఖ్యానించారు.
హాలీవుడ్ ఫిలింస్లో తాను నటించాల్సి వస్తే ఇండియాలోనే షూటింగ్ చేయాలని చెబుతానని చెప్పారు. ఇండియన్ లొకేషన్ల గొప్పతనాన్ని హాలీవుడ్ దర్శకులకు తెలియచెబుతానని చెప్పారు.
17 దేశాల నుంచి ఫిలిం టూరిజం అభివృద్ది, సాంస్కృతిక పరిరక్షణ తదితర అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయ్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..