శరీరంలో తగినంత నీరు లేకపోవడం కూడా కొలెస్ట్రాల్కి దారి తీస్తుందా.?
- May 30, 2023ఆరోగ్యంగా వుండాలంటే, తగినంత నీరు తాగుతూ వుండాలి. సర్వ రోగాలకీ ఇదే మొదటి ఔషధం అని చెబుతుంటారు. రోజుకు సగటున ఎనిమిది లీటర్ల వరకూ నీటిని తాగాలని చెబుతుంటారు.
శరీరానికి సరిపడా నీటి శాతం లేకుంటే, అది కూడా ఓవర్ వెయిట్కీ, బ్యాడ్ కొలెస్ర్టాల్ ఫామ్ అవ్వడానికి దారి తీస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
శరీరంలో సరిపడా నీరు లేకపోతే, ఎక్కువ మోతాదులో కొలెస్ర్టాల్నీ, ట్రైగ్లిసరైడ్లనూ రక్తంలోకి విడుదల చేస్తుంది కాలేయం. తద్వారా రక్తంలో కొలెస్ర్టాల్ నిల్వలు పేరుకుపోతాయ్.
అదే ఊబకాయానికి దారి తీస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కారణంగా రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడే ప్రమాదముంది. అదే గుండె పోటుకు దారి తీస్తుంది.
అందుకే సరిపడినంత మోతాదులో నీటిని తాగడం మంచిది. ఎండా కాలంలో ఇంకాస్త జాగ్రత్తగా వుండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీరు శరీరానికి కావల్సిన శక్తినివ్వడంతో పాటూ, బ్యాడ్ కొలెస్ర్టాల్ మోతాదులు పెరగనీవ్వకుండా ఆపడంలో తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం