ఉమెన్ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ (WCA) పెయింటింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- June 01, 2023
బహ్రెయిన్: ఉమెన్ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ (WCA) మహోజ్లోని మెక్ఇండిజ్ సెంటర్లో ‘L’âme De Femme’("మహిళల ఆత్మ" అని అర్థం) పేరుతో తమ మొదటి పెయింటింగ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించింది. ఇది మహిళా కళాకారులు – గృహిణులు, నిపుణులు సృష్టించిన రచనలు, కళాకండాలను ప్రదర్శించారు. ఈ ఎక్స్పోలో వివిధ నేపథ్యాలు, దేశాల నుండి 23 మంది మహిళా కళాకారులు పాల్గొంటున్నారు. ప్రఖ్యాత బహ్రెయిన్ ఆర్టిస్ట్ బాల్కీస్ ఫఖ్రో నిన్నటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు లతా ఉన్నికృష్ణన్, RJ నూర్, WCA నుండి బ్లెస్సీ జార్జ్, ఉమెన్ అక్రోస్ సహ వ్యవస్థాపకురాలు సుమిత్రా ప్రవీణ్ గౌరవ అతిథులుగా ఉన్నారు. జూన్ 2వ తేదీ వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు తెరిచిఉంటుంది. అందరికి ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







