మీనా లో మొదటి ఆరోగ్యకరమైన ద్వీపంగా మసిరా
- June 01, 2023
మస్కట్: మిడిల్ ఈస్ట్ రీజియన్లోని మొట్టమొదటి ఆరోగ్యకరమైన ద్వీపంగా మసీరా ద్వీపానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. జూన్ 4న మసిరా ద్వీపంలో జరిగే అధికారిక వేడుకలో ఈ మేరకు WHO ఈ ప్రమాణపత్రాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందజేస్తుందని తెలిపింది. గౌరవనీయులైన డాక్టర్ హిలాల్ బిన్ అలీ బిన్ హిలాల్ అల్-సబ్తి - ఆరోగ్య మంత్రి - అలాగే సౌత్ అల్ షర్కియా, గవర్నర్, హిస్ ఎక్సలెన్సీ జాన్ జబ్బూర్ సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. ఒమన్ సుల్తానేట్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అనేక మంది ప్రముఖులు, షురా, మున్సిపల్ కౌన్సిల్ల సభ్యులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







