'సుప్రీమ్' చిత్రాన్ని దివ్యాంగులు థియేటర్లలో ఉచితంగా..
- May 12, 2016
తాను నటించిన 'సుప్రీమ్' చిత్రాన్ని ఈ శుక్రవారం నుంచి దివ్యాంగులు థియేటర్లలో ఉచితంగా చూడవచ్చని హీరో సాయిధరమ్తేజ్ అన్నారు. ఈ విషయాన్ని సాయిధరమ్తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ... రెండు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. రాశీఖన్నా చిత్రంలో కథానాయకిగా నటించారు. ఇందులో సాయిధరమ్తేజ్ టాక్సీ డ్రైవరుగా, రాశీఖన్నా పోలీసు అధికారిణిగా కనిపించారు.
అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా దివ్యాంగుల కోసం ఈ చిత్రం ప్రత్యేక స్క్రీనింగ్ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







