దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన అమీర్
- June 14, 2023
దోహా, ఖతార్: దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో 'విత్ రీడింగ్ వి రైజ్' అనే నినాదంతో జరిగిన 32వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం సందర్శించారు. పర్యటన సందర్భంగా ఖతార్లోని అత్యంత ప్రముఖ ప్రచురణ సంస్థల పుస్తకశాలలను సందర్శించి పరిశీలించారు. అలాగే సౌదీ అరేబియా పెవిలియన్, ఒమన్ సుల్తానేట్, కువైట్ రాష్ట్రం, షార్జా బుక్ అథారిటీతో సహా అనేక పెవిలియన్లను సందర్శించారు. హిస్ హైనెస్ ప్రదర్శనలో ఉన్న పుస్తకాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా హెచ్హెచ్ అమీర్తో పాటు పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!