సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి..
- May 13, 2016
సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు భారత్లోని తొలి సోలార్ రైలు నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే సోలార్ రైలును ట్రయల్ రన్ చేస్తామని నార్త్వెస్ట్రన్ రైల్వే పీఆర్వో గోపాల్ శర్మ వెల్లడించారు. ఈ నెలాఖరులో ట్రయల్ రన్ ఉండొచ్చని చెప్పారు.పై కప్పు మీద సోలార్ ప్యానల్స్తో ప్రత్యేకంగా కోచ్లను నిర్మిస్తున్నారు. రైలు లోపల లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ అందుతుంది. రైలు మాత్రం డీజిల్ ఇంజన్లతో నడుస్తుంది. రైళ్లలో ఇంధన ఉపయోగాన్ని తగ్గించడానికి రైల్వే ఇప్పటికే సీఎన్జీ, బయోడీజిల్, సహజవాయువు తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







