రక్త హీనతతో బాధపడుతున్నారా.?
- June 15, 2023
శరీరంలో సరిపడా రక్తం లేకపోతే, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, విపరీతమైన నీరసం వేధిస్తుంటుంది. ఏ పని మీదా ఫోకస్ పెట్టలేరు. మరి, రక్తం స్ధాయిలు పెంచుకుని, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఎలాంటి ఆహార పదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు బాగా తీసుకుంటే రక్తం బాగా పడుతుంటారు. ముఖ్యంగా పాలకూర అందులో మొదటి ప్లేస్లో వుంటుంది.
అలాగే పుల్లని జాతికి చెందిన ఉసిరి, ద్రాక్ష జాతి పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే పండ్లలో దానిమ్మ పండుకు హెమోగ్లోబిన్ పెంచే కెపాసిటీ చాలా ఎక్కువ.
క్యారెట్ కూడా రక్త హీనత నుంచి కాపాడడంలో అత్యంత కీలక పాత్ర వహిస్తుంది.
నిమ్మకాయను ప్రతీరోజూ డైట్లో చేర్చుకుంటే, రక్త హీనత బారిన పడే ప్రమాదమే వుండదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







