రక్త హీనతతో బాధపడుతున్నారా.?
- June 15, 2023శరీరంలో సరిపడా రక్తం లేకపోతే, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, విపరీతమైన నీరసం వేధిస్తుంటుంది. ఏ పని మీదా ఫోకస్ పెట్టలేరు. మరి, రక్తం స్ధాయిలు పెంచుకుని, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఎలాంటి ఆహార పదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు బాగా తీసుకుంటే రక్తం బాగా పడుతుంటారు. ముఖ్యంగా పాలకూర అందులో మొదటి ప్లేస్లో వుంటుంది.
అలాగే పుల్లని జాతికి చెందిన ఉసిరి, ద్రాక్ష జాతి పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే పండ్లలో దానిమ్మ పండుకు హెమోగ్లోబిన్ పెంచే కెపాసిటీ చాలా ఎక్కువ.
క్యారెట్ కూడా రక్త హీనత నుంచి కాపాడడంలో అత్యంత కీలక పాత్ర వహిస్తుంది.
నిమ్మకాయను ప్రతీరోజూ డైట్లో చేర్చుకుంటే, రక్త హీనత బారిన పడే ప్రమాదమే వుండదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్