సుసీలమ్మను సన్మానించిన రహ్మాన్
- May 13, 2016
గానకోకిల, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల, మ్యూజిక్ మాంత్రికుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. కేఎం సంగీత కళాశాల వార్షికోత్సవంతో పాటు సన్షైన్ మిర్చి మ్యూజిక్ హాల్ ప్రారంభోత్సవానికి గానకోకిల సుశీల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుశీలను రెహమాన్ కళాశాల తరపున ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









