మామిడి శ్రీఖండ్
- May 13, 2016
కావలసిన పదార్థాలు: గడ్డపెరుగు- 1 కిలో, మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార- రుచికి సరిపడా, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పిస్తా పప్పులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెరుగును పల్చటి వస్త్రంలో వేసి రాత్రంతా వేలాడదీసి ఉంచాలి. పెరుగులోని నీరంతా కారిపోయి సుమారుగా ఒక కప్పు పైగా గట్టి పెరుగు తయారవుతుంది. దానిని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, యాలకుల పొడి, మామిడిగుజ్జు వేసి స్పూన లేదా బీటర్తో బాగా గిలకొట్టాలి. ఎలక్ట్రిక్ బీటర్తో అయితే శ్రీఖండ్ ఇంకా మృదువుగా తయారవుతుంది. తరువాత పిస్తాపప్పుతో అలంక రించాలి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









