మామిడి శ్రీఖండ్
- May 13, 2016
కావలసిన పదార్థాలు: గడ్డపెరుగు- 1 కిలో, మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార- రుచికి సరిపడా, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పిస్తా పప్పులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెరుగును పల్చటి వస్త్రంలో వేసి రాత్రంతా వేలాడదీసి ఉంచాలి. పెరుగులోని నీరంతా కారిపోయి సుమారుగా ఒక కప్పు పైగా గట్టి పెరుగు తయారవుతుంది. దానిని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, యాలకుల పొడి, మామిడిగుజ్జు వేసి స్పూన లేదా బీటర్తో బాగా గిలకొట్టాలి. ఎలక్ట్రిక్ బీటర్తో అయితే శ్రీఖండ్ ఇంకా మృదువుగా తయారవుతుంది. తరువాత పిస్తాపప్పుతో అలంక రించాలి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









