పి.సుశీలకు రెహమాన్ సన్మానం..
- May 13, 2016
గానకోకిల, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల, మ్యూజిక్ మాంత్రికుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. కేఎం సంగీత కళాశాల వార్షికోత్సవంతో పాటు సన్షైన్ మిర్చి మ్యూజిక్ హాల్ ప్రారంభోత్సవానికి గానకోకిల సుశీల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుశీలను రెహమాన్ కళాశాల తరపున ఘనంగా సత్కరించారు
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









