అరబ్ నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- June 26, 2023
మస్కట్: ఈద్ అల్ అదా 1444 AH రాక సందర్భంగా, హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు లేఖలు రాశారు. ఈ లేఖలో ఆయా దేశాల ప్రజలకు తన హృదయపూర్వక భావాలను, శుభాకాంక్షలను తెలియజేశారు. ఆ దేశాల ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సును, విజయాలను అందించాలని ప్రార్థించారు. అదే సమయంలో మెజెస్టి సుల్తాన్ మరియు ఒమానీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు ప్రసాదించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









