అరబ్ నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- June 26, 2023
మస్కట్: ఈద్ అల్ అదా 1444 AH రాక సందర్భంగా, హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు లేఖలు రాశారు. ఈ లేఖలో ఆయా దేశాల ప్రజలకు తన హృదయపూర్వక భావాలను, శుభాకాంక్షలను తెలియజేశారు. ఆ దేశాల ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సును, విజయాలను అందించాలని ప్రార్థించారు. అదే సమయంలో మెజెస్టి సుల్తాన్ మరియు ఒమానీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు ప్రసాదించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







