2,344 మందికి ఎక్స్పో 2020 దుబాయ్ మెడల్స్
- June 26, 2023
యూఏఈ: యూఏఈ నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ విజయంలో కీలక పాత్ర పోషించిన దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) నుండి 2,344 మంది ఉద్యోగులను ఎక్స్పో 2020 దుబాయ్ మెడల్స్తో సత్కరించారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఎక్స్పో 2020 దుబాయ్ మెడల్స్ను ప్రదానం చేసినట్టు అథారిటీ ఎండీ, సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ టేయర్ తెలిపారు. ఎక్స్పో 2020 దుబాయ్ని ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!









