2,344 మందికి ఎక్స్‌పో 2020 దుబాయ్ మెడల్స్

- June 26, 2023 , by Maagulf
2,344 మందికి ఎక్స్‌పో 2020 దుబాయ్ మెడల్స్

యూఏఈ: యూఏఈ నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ విజయంలో కీలక పాత్ర పోషించిన దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) నుండి 2,344 మంది ఉద్యోగులను ఎక్స్‌పో 2020 దుబాయ్ మెడల్స్‌తో సత్కరించారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఎక్స్‌పో 2020 దుబాయ్ మెడల్స్‌ను ప్రదానం చేసినట్టు అథారిటీ ఎండీ, సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ టేయర్ తెలిపారు. ఎక్స్‌పో 2020 దుబాయ్‌ని ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com