2,344 మందికి ఎక్స్పో 2020 దుబాయ్ మెడల్స్
- June 26, 2023
యూఏఈ: యూఏఈ నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ విజయంలో కీలక పాత్ర పోషించిన దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) నుండి 2,344 మంది ఉద్యోగులను ఎక్స్పో 2020 దుబాయ్ మెడల్స్తో సత్కరించారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఎక్స్పో 2020 దుబాయ్ మెడల్స్ను ప్రదానం చేసినట్టు అథారిటీ ఎండీ, సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ టేయర్ తెలిపారు. ఎక్స్పో 2020 దుబాయ్ని ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!