ఒమన్లో 217మందికి ఖైదీలకు క్షమాభిక్ష
- June 27, 2023
మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 200 మందికి పైగా ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. "హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, సుప్రీం కమాండర్ 1444 AH ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 101 మంది విదేశీ ఖైదీలతో సహా 217 మంది జైలు ఖైదీలకు ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. " అని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!