ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- June 27, 2023
యూఏఈ: ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ప్రాంతంలోని దేశాల నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపారు. హిస్ హైనెస్ ఒమన్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, బహ్రెయిన్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్లకు ఫోన్ చేసి ఈద్ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. ఆయా దేశాల ప్రజలలో మంచితనం, శ్రేయస్సు శాశ్వతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరబ్, ముస్లిం దేశాలు, ప్రపంచంలో స్థిరత్వం, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







