ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- June 27, 2023
యూఏఈ: ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ప్రాంతంలోని దేశాల నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపారు. హిస్ హైనెస్ ఒమన్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, బహ్రెయిన్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్లకు ఫోన్ చేసి ఈద్ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. ఆయా దేశాల ప్రజలలో మంచితనం, శ్రేయస్సు శాశ్వతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరబ్, ముస్లిం దేశాలు, ప్రపంచంలో స్థిరత్వం, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!