ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- June 27, 2023
యూఏఈ: ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ప్రాంతంలోని దేశాల నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపారు. హిస్ హైనెస్ ఒమన్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, బహ్రెయిన్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్లకు ఫోన్ చేసి ఈద్ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. ఆయా దేశాల ప్రజలలో మంచితనం, శ్రేయస్సు శాశ్వతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరబ్, ముస్లిం దేశాలు, ప్రపంచంలో స్థిరత్వం, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







