హజ్ క్లైమాక్స్: అరాఫత్ పర్వతాన్ని అధిరోహించిన యాత్రికులు
- June 28, 2023
సౌదీ అరేబియా: 46 డిగ్రీల సెల్సియస్ (113 ఫారెన్హీట్) తీవ్రమైన ఉష్ణోగ్రతల నడుమ జరిగిన హజ్ తీర్థయాత్ర రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం నాడు సౌదీ అరేబియాలోని మౌంట్ అరాఫత్ వద్ద లక్షలాది మంది ముస్లిం యాత్రికులు కిక్కిరిసిపోయారు. తెల్లవారుజామున ప్రవక్త ముహమ్మద్ (PBUH) తన చివరి ఉపన్యాసం ఇచ్చినట్లు విశ్వసించబడే రాతి కొండపై(మౌంటైన్ ఆఫ్ మెర్సీ) ఆరాధకుల సమూహాలు ఖురాన్ పద్యాలను పఠించారు. ఇది మూడు సంవత్సరాల కోవిడ్ పరిమితుల తర్వాత రికార్డులో అతిపెద్దది అని అధికారులు అంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన హజ్లో 2.5 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం ఆరాధకులు గొడుగులు పట్టుకొని మక్కా నుండి మినాకు ప్రయాణించారు. అక్కడ వారు మౌంట్ అరాఫత్ వద్ద ఆచారాలకు ముందు ఒక పెద్ద గుడారాల నగరంలో బస చేశారు.
తాజా వార్తలు
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి