కువైట్ అమీర్కు ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- June 29, 2023
కువైట్: ఈద్ అల్ అదా పవిత్ర పండుగ శుభ సందర్భంగా హెచ్.ఇ. కువైట్ రాష్ట్ర అమీర్, కువైట్ రాష్ట్ర యువరాజు, హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా, కువైట్ రాష్ట్ర ప్రధాన మంత్రి , కువైట్ రాష్ట్ర ప్రజలకు, తన తరపున.. భారతదేశ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ లేఖను పంపారు. భారతదేశ ప్రధాన మంత్రి తన వ్యక్తిగత లేఖలో ఈద్ అల్ అదా పవిత్ర పండుగను భారతదేశంలోని మిలియన్ల మంది ముస్లింలు జరుపుకుంటారని గుర్తుచేశారు. మనమందరం కోరుకునే శాంతియుత, సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడంలో అవసరమైన త్యాగం, కరుణ మరియు సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని లేఖలో ప్రధాని మోదీ తెలియజేశారు.
తాజా వార్తలు
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..
- బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- విశాఖలో విషాదం..బీచ్లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!
- కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!