తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి
- July 04, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా బీజేపీ హైకమాండ్ కిషన్రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించింది. కిషన్రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని కమలదళం రెడీ అయింది. కిషన్రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగిన కిషన్రెడ్డికి పార్టీపై గట్టి పట్టుంది. ఇప్పటికే ఓ సారి పార్టీ రాష్ట్ర బాధ్యతలు చూసిన కిషన్రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









