తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి
- July 04, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా బీజేపీ హైకమాండ్ కిషన్రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించింది. కిషన్రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని కమలదళం రెడీ అయింది. కిషన్రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగిన కిషన్రెడ్డికి పార్టీపై గట్టి పట్టుంది. ఇప్పటికే ఓ సారి పార్టీ రాష్ట్ర బాధ్యతలు చూసిన కిషన్రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







