తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి

- July 04, 2023 , by Maagulf
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా బీజేపీ హైకమాండ్‌ కిషన్‌రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించింది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని కమలదళం రెడీ అయింది. కిషన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్‌ మంత్రిగా ఎదిగిన కిషన్‌రెడ్డికి పార్టీపై గట్టి పట్టుంది. ఇప్పటికే ఓ సారి పార్టీ రాష్ట్ర బాధ్యతలు చూసిన కిషన్‌రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com