కువైట్ వాణిజ్య మంత్రిని కలిసిన భారత రాయబారి
- July 07, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి మహ్మద్ ఒత్మాన్ అల్ ఐబాన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న ధోరణి, భారతదేశం మరియు కువైట్ మధ్య విస్తృత వైవిధ్యం కోసం అవకాశాలను రాయబారి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









