కువైట్ వాణిజ్య మంత్రిని కలిసిన భారత రాయబారి
- July 07, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి మహ్మద్ ఒత్మాన్ అల్ ఐబాన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న ధోరణి, భారతదేశం మరియు కువైట్ మధ్య విస్తృత వైవిధ్యం కోసం అవకాశాలను రాయబారి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం







