బహ్రెయిన్ లో ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
- July 09, 2023
బహ్రెయిన్: జూలై 8 తెల్లవారుజామున బుదయ్య హైవేపై, సనాబిస్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కార్ షోరూమ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న పెద్ద ట్రక్కును కారు అదుపు తప్పి బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో ముగ్గురు బహ్రెయిన్ యువకులు మరణించారు. నాలుగో యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నలుగురు యువకులు వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న ప్రమాదం తెల్లవారుజామున 4.50 గంటలకు ప్రమాదం జరిగిందని అల్ అయామ్కు వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!
- ఒమన్ లో ఆసియా జాతీయులు అరెస్టు..!!
- రికార్డు స్థాయిలో ఖతార్ మునిసిపాలిటీ సర్వీసెస్..!!









