సీపీఆర్ ద్వారా యాత్రికురాలి ప్రాణాలను కాపాడిన వైద్య బృందం
- July 11, 2023
మదీనా: ప్రవక్త మస్జీదు పక్కన ఉన్న అల్-సఫియా ఎమర్జెన్సీ కేర్ సెంటర్లోని వైద్య బృందం 23 నిమిషాల కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ద్వారా ఇరాకీ మహిళా యాత్రికురాలి ప్రాణాలను కాపాడింది. మదీనా హెల్త్ క్లస్టర్ ప్రకారం.. రోగికి తదుపరి చికిత్సను పూర్తి చేయడానికి ఆమెను కింగ్ సల్మాన్ మెడికల్ సిటీకి తరలించినట్లు తెలిపారు. హజ్ యాత్రికులలో 20,000 కంటే ఎక్కువ కేసులను పరిశీలించామని, పదకొండు కార్డియాక్ కాథెటరైజేషన్లు, 27 డయాలసిస్ సెషన్లు, తొమ్మిది సర్జరీలు నిర్వహించినట్టు మదీనాలోని వైద్య బృందాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









