మస్కట్లో ఆకట్టుకుంటున్న 'లోగోస్ హోప్'
- July 15, 2023
మస్కట్: ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే పుస్తక ప్రదర్శన 'లోగోస్ హోప్' 2023 జూలై 14 నుండి 22 వరకు మస్కట్లో జరుగుతున్న విషయం తెలిసిందే. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రదర్శన సందర్శకులను ఆకట్టకుంటుంది. పుస్తకాలు, విజ్ఞాన ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చిల్డ్రన్స్ పబ్లిక్ లైబ్రరీ ప్రకటించింది. ఓడపై నుంచి సముంద్రం అద్భుతమైన వీక్షణలను పొందడంతోపాటు పుస్తక పఠనం చేసే అవకాశాన్ని ఈ ఫెయిర్ అందిస్తుంది. అదే విధంగా సందర్శకులు షిప్లో జరిగే రైటింగ్ వర్క్షాప్లు మరియు ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొని ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









