మస్కట్లో ఆకట్టుకుంటున్న 'లోగోస్ హోప్'
- July 15, 2023
మస్కట్: ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే పుస్తక ప్రదర్శన 'లోగోస్ హోప్' 2023 జూలై 14 నుండి 22 వరకు మస్కట్లో జరుగుతున్న విషయం తెలిసిందే. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రదర్శన సందర్శకులను ఆకట్టకుంటుంది. పుస్తకాలు, విజ్ఞాన ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చిల్డ్రన్స్ పబ్లిక్ లైబ్రరీ ప్రకటించింది. ఓడపై నుంచి సముంద్రం అద్భుతమైన వీక్షణలను పొందడంతోపాటు పుస్తక పఠనం చేసే అవకాశాన్ని ఈ ఫెయిర్ అందిస్తుంది. అదే విధంగా సందర్శకులు షిప్లో జరిగే రైటింగ్ వర్క్షాప్లు మరియు ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొని ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









