స్కామర్ల కొత్త రకం ఫ్రాడ్. దుబాయ్ బిలియనీర్గా నటించి డబ్బు వసూలు
- July 20, 2023
యూఏఈ: దుబాయ్కి చెందిన బిలియనీర్, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సజన్ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. అతని అకౌంట్ ని పోలిన ప్రొఫైల్ ను క్రియేట్ చేసి.. అతని పరిచయస్తులు, అనుచరుల నుండి అబ్బులు అభ్యర్థిస్తూ మెసేజులు పెట్టారు. ప్రఖ్యాత వ్యాపారవేత్త తన స్నేహితులలో ఒకరు దురదృష్టవశాత్తు వాటిని నమ్మి స్కామ్లో డబ్బును పోగొట్టుకున్నారని ఇన్స్టాగ్రామ్లో రిజ్వాన్ వెల్లడించారు. బుధవారం ఆలస్యంగా విడుదల చేసిన వీడియోలో అతను నకిలీ ఖాతా స్క్రీన్ షాట్, స్కామర్తో సంభాషణను కూడా షేర్ చేశారు. స్కామర్ల పట్ల జాగ్రత్త వహించాలని, నిధులను పంపవద్దని అతను తన అనుచరులను కోరారు. తాను అలాంటి అభ్యర్థనను ఎప్పటికీ పంపనని స్పష్టం చేశారు. డానుబే ఛైర్మన్కు సోషల్ మీడియాలో 310,000 కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. తో బలమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







