స్కామర్ల కొత్త రకం ఫ్రాడ్. దుబాయ్ బిలియనీర్గా నటించి డబ్బు వసూలు
- July 20, 2023
యూఏఈ: దుబాయ్కి చెందిన బిలియనీర్, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సజన్ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. అతని అకౌంట్ ని పోలిన ప్రొఫైల్ ను క్రియేట్ చేసి.. అతని పరిచయస్తులు, అనుచరుల నుండి అబ్బులు అభ్యర్థిస్తూ మెసేజులు పెట్టారు. ప్రఖ్యాత వ్యాపారవేత్త తన స్నేహితులలో ఒకరు దురదృష్టవశాత్తు వాటిని నమ్మి స్కామ్లో డబ్బును పోగొట్టుకున్నారని ఇన్స్టాగ్రామ్లో రిజ్వాన్ వెల్లడించారు. బుధవారం ఆలస్యంగా విడుదల చేసిన వీడియోలో అతను నకిలీ ఖాతా స్క్రీన్ షాట్, స్కామర్తో సంభాషణను కూడా షేర్ చేశారు. స్కామర్ల పట్ల జాగ్రత్త వహించాలని, నిధులను పంపవద్దని అతను తన అనుచరులను కోరారు. తాను అలాంటి అభ్యర్థనను ఎప్పటికీ పంపనని స్పష్టం చేశారు. డానుబే ఛైర్మన్కు సోషల్ మీడియాలో 310,000 కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. తో బలమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









