స్కామర్ల కొత్త రకం ఫ్రాడ్. దుబాయ్ బిలియనీర్గా నటించి డబ్బు వసూలు
- July 20, 2023
యూఏఈ: దుబాయ్కి చెందిన బిలియనీర్, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సజన్ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. అతని అకౌంట్ ని పోలిన ప్రొఫైల్ ను క్రియేట్ చేసి.. అతని పరిచయస్తులు, అనుచరుల నుండి అబ్బులు అభ్యర్థిస్తూ మెసేజులు పెట్టారు. ప్రఖ్యాత వ్యాపారవేత్త తన స్నేహితులలో ఒకరు దురదృష్టవశాత్తు వాటిని నమ్మి స్కామ్లో డబ్బును పోగొట్టుకున్నారని ఇన్స్టాగ్రామ్లో రిజ్వాన్ వెల్లడించారు. బుధవారం ఆలస్యంగా విడుదల చేసిన వీడియోలో అతను నకిలీ ఖాతా స్క్రీన్ షాట్, స్కామర్తో సంభాషణను కూడా షేర్ చేశారు. స్కామర్ల పట్ల జాగ్రత్త వహించాలని, నిధులను పంపవద్దని అతను తన అనుచరులను కోరారు. తాను అలాంటి అభ్యర్థనను ఎప్పటికీ పంపనని స్పష్టం చేశారు. డానుబే ఛైర్మన్కు సోషల్ మీడియాలో 310,000 కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. తో బలమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







