ద్వైపాక్షిక సంబంధాలపై ఒమన్, సౌదీ చర్చలు
- July 20, 2023
జెద్దా: సౌదీ అరేబియా (కెఎస్ఇ) విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ ఫర్హాన్ అల్ సౌద్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. జెడ్డాలో జరిగిన GCC-సెంట్రల్ ఆసియా సమ్మిట్ సందర్భంగా ఇది జరిగింది. ఈ సమావేశంలో ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించారు. ఇంకా, ఇరుపక్షాలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విషయాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







