ద్వైపాక్షిక సంబంధాలపై ఒమన్, సౌదీ చర్చలు
- July 20, 2023
జెద్దా: సౌదీ అరేబియా (కెఎస్ఇ) విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ ఫర్హాన్ అల్ సౌద్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. జెడ్డాలో జరిగిన GCC-సెంట్రల్ ఆసియా సమ్మిట్ సందర్భంగా ఇది జరిగింది. ఈ సమావేశంలో ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించారు. ఇంకా, ఇరుపక్షాలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విషయాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









