ద్వైపాక్షిక సంబంధాలపై ఒమన్, సౌదీ చర్చలు
- July 20, 2023
జెద్దా: సౌదీ అరేబియా (కెఎస్ఇ) విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ ఫర్హాన్ అల్ సౌద్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. జెడ్డాలో జరిగిన GCC-సెంట్రల్ ఆసియా సమ్మిట్ సందర్భంగా ఇది జరిగింది. ఈ సమావేశంలో ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించారు. ఇంకా, ఇరుపక్షాలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విషయాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







