ఏపీలో విషాదం.. ప్రభుత్వాసుత్రిలో ఆరుగురు మృతి

- July 22, 2023 , by Maagulf
ఏపీలో విషాదం.. ప్రభుత్వాసుత్రిలో ఆరుగురు మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలోని MICU వార్డులో ఒకేరోజు ఆరుగురు మృతి చెందారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు.. ఆక్సిజన్‌ అందక చనిపోయారని మృతుల బందువులు ఆరోపిస్తూండగా.. వైద్యులు మాత్రం ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బంది లేదని అనారోగ్యంతోనే మృతి చెందారని తెలుపుతున్నారు. వారి మృతిపై విచారణ జరిపిస్తామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com