దుబాయ్ మెట్రో సేవల్లో అంతరాయం..!
- August 06, 2023
దుబాయ్: దుబాయ్ మెట్రో సేవల్లో అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ప్రయాణికులకు పలు సూచనలు చేస్తూ దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటనను విడుదల చేసింది. దుబాయ్ మెట్రో రెడ్ లైన్లోని కొన్ని భాగాలు సాంకేతిక లోపంతో ప్రభావితమైనట్లు అథారిటీ తెలిపింది. ప్రభావిత స్టేషన్ల మధ్య ప్రయాణించడానికి రైడర్లకు బస్సు సర్వీసులను అందించినట్లు పేర్కొంది. ఈ సమయంలో తమకు సహకరించిన మెట్రో వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపింది ఆర్టీఏ.
తాజా వార్తలు
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు







