యూఏఈ మంత్రికి సంతాపం తెలిపిన షేక్ మొహమ్మద్
- August 11, 2023
యూఏఈ: షార్జాలోని అల్ దైద్లోని ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా ముహైర్ అల్ కేత్బీ, అతని సోదరులకు వారి తల్లి మరణం పట్ల యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం తెలిపారు. షేక్ మొహమ్మద్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి కుటుంబానికి శాంతి, సాంత్వన కలిగించాలని భగవంతుడిని ప్రార్థించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









