దుబాయ్ కీలక రహదారిపై దగ్ధమైన వాహనం
- August 11, 2023
దుబాయ్: దుబాయ్ నగరంలో వాహనం మంటల్లో చిక్కుకోవడంతో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈ సంఘటన షేక్ రషీద్ స్ట్రీట్లో జరిగింది.షార్జాకు వెళ్లే దిశలో అల్ గర్హౌద్ టన్నెల్ తర్వాత వాహనం దగ్ధమైంది. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్లో గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. షాంగ్రి-లా హోటల్ మీదుగా ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ దిశలో నాలుగు వాహనాలు ఢీకొన్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









