దుబాయ్ కీలక రహదారిపై దగ్ధమైన వాహనం
- August 11, 2023దుబాయ్: దుబాయ్ నగరంలో వాహనం మంటల్లో చిక్కుకోవడంతో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈ సంఘటన షేక్ రషీద్ స్ట్రీట్లో జరిగింది.షార్జాకు వెళ్లే దిశలో అల్ గర్హౌద్ టన్నెల్ తర్వాత వాహనం దగ్ధమైంది. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్లో గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. షాంగ్రి-లా హోటల్ మీదుగా ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ దిశలో నాలుగు వాహనాలు ఢీకొన్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..