దుబాయ్ కీలక రహదారిపై దగ్ధమైన వాహనం
- August 11, 2023
దుబాయ్: దుబాయ్ నగరంలో వాహనం మంటల్లో చిక్కుకోవడంతో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈ సంఘటన షేక్ రషీద్ స్ట్రీట్లో జరిగింది.షార్జాకు వెళ్లే దిశలో అల్ గర్హౌద్ టన్నెల్ తర్వాత వాహనం దగ్ధమైంది. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్లో గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. షాంగ్రి-లా హోటల్ మీదుగా ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ దిశలో నాలుగు వాహనాలు ఢీకొన్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







