దుబాయ్ కీలక రహదారిపై దగ్ధమైన వాహనం
- August 11, 2023
దుబాయ్: దుబాయ్ నగరంలో వాహనం మంటల్లో చిక్కుకోవడంతో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈ సంఘటన షేక్ రషీద్ స్ట్రీట్లో జరిగింది.షార్జాకు వెళ్లే దిశలో అల్ గర్హౌద్ టన్నెల్ తర్వాత వాహనం దగ్ధమైంది. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్లో గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. షాంగ్రి-లా హోటల్ మీదుగా ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ దిశలో నాలుగు వాహనాలు ఢీకొన్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









