డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు గుడ్డు (ఎగ్) తినొచ్చా.?
- August 21, 2023
నేటి కాలంలో డయాబెటిస్తో బాధపడే వారు చాలా ఎక్కవైపోయారు. వయసుతో సంబంధం లేకుండానే ఈ షుగర్ వ్యాధి సంక్రమిస్తోంది. జన్యుపరమైన కారణాలు కూడా షుగర్ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే, షుగర్ ఒక్కసారి వస్తే తగ్గించుకోవడం కష్టమే.. అనే అపోహలుంటాయ్ చాలా మందిలో.
అయితే అది కేవలం అపోహం మాత్రమే అంటున్నారు నిపుణులు. షుగర్ వ్యాధిని కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా నియంత్రణలో వుంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, డయాబెటిస్ వున్నవారు కోడి గుడ్డు తీనకూడదని అంటుంటారు. అందులో ఎంత మాత్రమూ నిజం లేదంటున్నారు డయాబెటిక్ నిపుణులు.
గుడ్డులో ప్రొటీన్స్ ఎక్కువగా వుంటాయ్. అందువల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా మితంగా ఆహారం తీసుకుంటాం. షుగర్ వ్యాధి గ్రస్థులు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. ఆహారం మితంగా తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. బరువు కంట్రోల్లో వుంచడం డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు పాటించాల్సిన మొట్ట మొదటి నియమం. సో, ఎటువంటి అపోహ, అనుమానం లేకుండా డయాబెటిస్ వున్నవాళ్లు కోడిగుడ్డును తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!