ఒమన్లో రొయ్యలు, చేపలు పట్టే సీజన్ ప్రారంభం
- September 02, 2023
మస్కట్: 2023కు సంబంధించి రొయ్యల చేపల సీజన్ ప్రారంభమవుతుందని వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకటించింది. ఇది సెప్టెంబర్లో ప్రారంభమై ప్రతి సంవత్సరం నవంబర్లో ముగుస్తుంది. 'గద్దాఫ్' అని పిలిచే ఒక రకమైన వలలను మాత్రమే ఫిషింగ్ కోసం ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ వివరించింది. ఏదైనా ఇతర ఫిషింగ్ పద్ధతులను ఉపయోగించడం అనేది లివింగ్ ఆక్వాటిక్ వెల్త్ లా, దాని కార్యనిర్వాహక నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. సుల్తానేట్లో చేపలు పట్టడం, రొయ్యల వ్యాపారం చేయడం నిషేధించబడిన కాలంలో సహకరించిన మత్స్యకారులకు మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







