G20 సమ్మిట్: హెచ్హెచ్ సయ్యద్ అసద్కు స్వాగతం పలికిన భారత ప్రధాని మోదీ
- September 09, 2023
మస్కట్: అంతర్జాతీయ సంబంధాలు, సహకార వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి, సుల్తాన్ ప్రత్యేక ప్రతినిధి హిస్ హైనెస్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ న్యూఢిల్లీలోని 18వ జి20 సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్కు ప్రాతినిధ్యం వహిస్తూ.. భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన 18వ G20 సమ్మిట్లో సుల్తానేట్ ప్రతినిధి బృందానికి సయ్యద్ అసద్ నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







