G20 సమ్మిట్: హెచ్హెచ్ సయ్యద్ అసద్కు స్వాగతం పలికిన భారత ప్రధాని మోదీ
- September 09, 2023
మస్కట్: అంతర్జాతీయ సంబంధాలు, సహకార వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి, సుల్తాన్ ప్రత్యేక ప్రతినిధి హిస్ హైనెస్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ న్యూఢిల్లీలోని 18వ జి20 సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్కు ప్రాతినిధ్యం వహిస్తూ.. భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన 18వ G20 సమ్మిట్లో సుల్తానేట్ ప్రతినిధి బృందానికి సయ్యద్ అసద్ నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









