ఒమన్లో 676కు చేరిన ఫ్యుయల్ స్టేషన్లు
- September 10, 2023
            మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన గణాంకాల ప్రకారం, 2022 చివరి వరకు ఒమన్ సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్లలో మొత్తం ఇంధన నింపే స్టేషన్ల సంఖ్య 676కి చేరుకుంది. మస్కట్ గవర్నరేట్లో ఇంధన నింపే స్టేషన్ల సంఖ్య 169కి, ధోఫర్ గవర్నరేట్లో 73కి, ముసందమ్ గవర్నరేట్లో 11, బురైమి గవర్నరేట్లోని 21 స్టేషన్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







