మొరాకోకు సహాయానికి రాయల్ ఆర్డర్ జారీ
- September 11, 2023
మస్కట్: ఆఫ్రికన్ దేశం మోరాకో శుక్రవారం సంభవించిన భూకంపంలో సర్వం కోల్పోయింది. విషాదం నుంచి మొరాకో చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రెస్క్యూ బృందాలను, తక్షణ సహాయాన్ని పంపాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదివారం రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయాన్ని అందించడంలో ఒమన్ మానవతా పాత్రను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు.మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,000 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మర్రకేష్లోని చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







