340 మంది అవినీతి అనుమానితులను విచారించిన నజాహా
- September 17, 2023
రియాద్: సౌదీ అరేబియా అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) సఫర్ 1445 AH నెలలో 3,452 తనిఖీలను నిర్వహించింది. ఈ క్రమంలో 340 మంది అవినీతి అనుమానితులను విచారించినట్లు తెలిపింది. విచారించిన వారిలో నిందితుల్లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అంతర్గత, రక్షణ, న్యాయ, ఆరోగ్యం, విద్య, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, అలాగే జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) నుండి ఉద్యోగులు ఉన్నారని నజాహా వెల్లడించింది. సుమారు 134 మంది పౌరులు, నివాసితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. పరిపాలనా అవినీతికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద చర్యను టోల్-ఫ్రీ నంబర్: 980, ఇమెయిల్: [email protected], ఫ్యాక్స్: 114420057 ద్వారా నివేదించాలని నజాహా కోరింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!