ప్రవాసుడి వద్ద 10,000 KD విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
- September 24, 2023
కువైట్: భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఆసియా ప్రవాసిని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అధికారుల కథనం ప్రకారం.. ప్రవాసుడు విమానాశ్రయ భద్రతా తనిఖీల ద్వారా వెళుతుండగా, ప్రయాణీకుడి ప్రవర్తనపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ప్రయాణికుడి వద్ద రహస్యంగా దాచిన 10,000 కువైట్ దినార్ల విలువైన బంగారు ఆభరణాలను గుర్తించారు. తనిఖీ చేయగా, తన స్పాన్సర్ నుండి నగలు చోరీ చేసినట్లు ప్రవాసుడు అంగీకరించాడు. అతని స్పాన్సర్ని పిలిచి విచారించి, అతడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









