సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మే వ్యాపారికి జరిమానా
- May 20, 2016
మనామా : ఆసియా దేశానికి చెందిన మాంసం అమ్మే వ్యక్తి సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మకం జరపడం పై శుక్రవారం 500 బి.డి. జరిమానా విధించబడింది. ప్రతివాది ప్రభుత్వం అందించే సబ్సిడీ అంశం ధరలని స్థానిక నిబంధనలను ఉల్లంఘించి పెంచాడని ఆరోపణలపై విచారణ చేపట్టారు .
1 కిలో గొర్రె మాంసం 1.200 బి.డి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం సబ్సిడీ పై 1 కిలో గొర్రె మాంసం ధర 1 బి.డి. వాస్తవ అమ్మకం గత ఏడాది సెప్టెంబర్ లో కూడా మరొక ఆసియా మాంసం అమ్మే వ్యక్తి వినియోగదారులకు సబ్సిడీ మాంసం అమ్మేందుకు నిరాకరించినందుకు 10 బి.డి. జరిమానా విధించబడింది.
భారత ప్రతివాదిపై ఆరోపణలు ఇంకా ఏమిటంటే , మాంసం కొనుగోలు వినియోగదారుల నుండి ఆర్డర్లు తగ్గాయనే నెపంతో ఆయన గుర్తించబడని కొనుగోలుదారులకు కొంచం పరిమాణంలో మాంసం దాచి ఉనచేడని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు తనిఖీ లో తేలింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









