సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మే వ్యాపారికి జరిమానా
- May 20, 2016
మనామా : ఆసియా దేశానికి చెందిన మాంసం అమ్మే వ్యక్తి సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మకం జరపడం పై శుక్రవారం 500 బి.డి. జరిమానా విధించబడింది. ప్రతివాది ప్రభుత్వం అందించే సబ్సిడీ అంశం ధరలని స్థానిక నిబంధనలను ఉల్లంఘించి పెంచాడని ఆరోపణలపై విచారణ చేపట్టారు .
1 కిలో గొర్రె మాంసం 1.200 బి.డి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం సబ్సిడీ పై 1 కిలో గొర్రె మాంసం ధర 1 బి.డి. వాస్తవ అమ్మకం గత ఏడాది సెప్టెంబర్ లో కూడా మరొక ఆసియా మాంసం అమ్మే వ్యక్తి వినియోగదారులకు సబ్సిడీ మాంసం అమ్మేందుకు నిరాకరించినందుకు 10 బి.డి. జరిమానా విధించబడింది.
భారత ప్రతివాదిపై ఆరోపణలు ఇంకా ఏమిటంటే , మాంసం కొనుగోలు వినియోగదారుల నుండి ఆర్డర్లు తగ్గాయనే నెపంతో ఆయన గుర్తించబడని కొనుగోలుదారులకు కొంచం పరిమాణంలో మాంసం దాచి ఉనచేడని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు తనిఖీ లో తేలింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









