సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మే వ్యాపారికి జరిమానా

- May 20, 2016 , by Maagulf
సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మే వ్యాపారికి జరిమానా

మనామా : ఆసియా దేశానికి చెందిన మాంసం అమ్మే వ్యక్తి  సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మకం జరపడం పై  శుక్రవారం  500 బి.డి. జరిమానా విధించబడింది.  ప్రతివాది  ప్రభుత్వం అందించే  సబ్సిడీ అంశం ధరలని స్థానిక నిబంధనలను ఉల్లంఘించి పెంచాడని  ఆరోపణలపై విచారణ చేపట్టారు .

1 కిలో  గొర్రె మాంసం 1.200 బి.డి   విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం సబ్సిడీ పై  1 కిలో  గొర్రె మాంసం ధర  1 బి.డి. వాస్తవ అమ్మకం  గత ఏడాది సెప్టెంబర్ లో కూడా  మరొక ఆసియా మాంసం అమ్మే వ్యక్తి  వినియోగదారులకు సబ్సిడీ మాంసం అమ్మేందుకు  నిరాకరించినందుకు 10 బి.డి. జరిమానా విధించబడింది.
భారత ప్రతివాదిపై  ఆరోపణలు ఇంకా ఏమిటంటే , మాంసం కొనుగోలు వినియోగదారుల నుండి ఆర్డర్లు తగ్గాయనే నెపంతో  ఆయన గుర్తించబడని కొనుగోలుదారులకు కొంచం  పరిమాణంలో మాంసం దాచి ఉనచేడని   ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు తనిఖీ లో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com