సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మే వ్యాపారికి జరిమానా
- May 20, 2016
మనామా : ఆసియా దేశానికి చెందిన మాంసం అమ్మే వ్యక్తి సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మకం జరపడం పై శుక్రవారం 500 బి.డి. జరిమానా విధించబడింది. ప్రతివాది ప్రభుత్వం అందించే సబ్సిడీ అంశం ధరలని స్థానిక నిబంధనలను ఉల్లంఘించి పెంచాడని ఆరోపణలపై విచారణ చేపట్టారు .
1 కిలో గొర్రె మాంసం 1.200 బి.డి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం సబ్సిడీ పై 1 కిలో గొర్రె మాంసం ధర 1 బి.డి. వాస్తవ అమ్మకం గత ఏడాది సెప్టెంబర్ లో కూడా మరొక ఆసియా మాంసం అమ్మే వ్యక్తి వినియోగదారులకు సబ్సిడీ మాంసం అమ్మేందుకు నిరాకరించినందుకు 10 బి.డి. జరిమానా విధించబడింది.
భారత ప్రతివాదిపై ఆరోపణలు ఇంకా ఏమిటంటే , మాంసం కొనుగోలు వినియోగదారుల నుండి ఆర్డర్లు తగ్గాయనే నెపంతో ఆయన గుర్తించబడని కొనుగోలుదారులకు కొంచం పరిమాణంలో మాంసం దాచి ఉనచేడని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు తనిఖీ లో తేలింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







