సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్
- May 21, 2016
సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చరణ్ 'తని వరున్'కి రీమేక్గా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ధ్రువ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రకుల్ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









