సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్
- May 21, 2016
సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చరణ్ 'తని వరున్'కి రీమేక్గా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ధ్రువ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రకుల్ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







