రెండవ త్రైమాసికంలో తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- October 06, 2023
కువైట్: 2023 రెండవ త్రైమాసికంలో ప్రవాసుల చెల్లింపులు తగ్గాయి. కువైట్ రాష్ట్రం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ జారీ చేసిన చెల్లింపుల బ్యాలెన్స్ డేటా ప్రకారం.. 2023 రెండవ త్రైమాసికంలో ప్రవాసులు చేసిన మొత్తం రెమిటెన్స్లు దాదాపు 1.168 బిలియన్ దినార్లు., ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే 5.6 శాతం తగ్గుదల నమోదు అయింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో రెమిటెన్స్ KD 1.22 బిలియన్లుగా రికార్డు అయింది. 2022 రెండవ త్రైమాసికంలో 1.495 బిలియన్ దినార్లు ఉన్న దాని స్థాయితో పోలిస్తే 2023 రెండవ త్రైమాసికంలో సుమారు 21.9 శాతం తగ్గుదల నమోదైందని గణాంకాలు చూపుతున్నాయి.
తాజా వార్తలు
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!









