7వ తరగతి విద్యార్థి మృతికి సంబంధించిన ఫోటోలు, సమాచారం షేర్ చేయడపై నిషేధం
- October 06, 2023
దుబాయ్: ఏడో తరగతి చదువుతున్న చిన్నారి మరణానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదా ఫొటోలను ప్రచురించడాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ నిషేధించారు. మృతుడి కుటుంబాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ సంఘటనపై తప్పుడు సమాచారం ప్రచారం కావడంతో ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధంలో అన్ని ప్రింట్, ఆడియో, విజువల్ మరియు సోషల్ మీడియా ఉన్నాయి. ఈ నిర్ణయం సంఘటన గురించి అభిప్రాయాలు లేదా వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నితమైన విషయాల గురించి తప్పుడు సమాచారం సమాజంలో భయాందోళనలను ఎలా సృష్టిస్తుందో అటార్నీ-జనరల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









