7వ తరగతి విద్యార్థి మృతికి సంబంధించిన ఫోటోలు, సమాచారం షేర్ చేయడపై నిషేధం
- October 06, 2023
దుబాయ్: ఏడో తరగతి చదువుతున్న చిన్నారి మరణానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదా ఫొటోలను ప్రచురించడాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ నిషేధించారు. మృతుడి కుటుంబాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ సంఘటనపై తప్పుడు సమాచారం ప్రచారం కావడంతో ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధంలో అన్ని ప్రింట్, ఆడియో, విజువల్ మరియు సోషల్ మీడియా ఉన్నాయి. ఈ నిర్ణయం సంఘటన గురించి అభిప్రాయాలు లేదా వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నితమైన విషయాల గురించి తప్పుడు సమాచారం సమాజంలో భయాందోళనలను ఎలా సృష్టిస్తుందో అటార్నీ-జనరల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







