కువైట్ మంత్రిని కలిసిన భారత రాయబారి
- October 09, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ఆదివారం విద్యుత్ మరియు నీటి మంత్రి డాక్టర్ జాసెమ్ ముహమ్మద్ అబ్దుల్లా అల్-ఒస్తాద్ను కలిశారు.పునరుత్పాదక ఇంధనం మరియు వ్యవసాయ రంగంలో సంభావ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై రాయబారి మంత్రితో చర్చించారు.భారతదేశం అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలలో ఒకటిగా ఉందని ఈ సందర్భంగా భారత రాయబారి కువైట్ మంత్రికి వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి