తోడు లేని మైనర్ల ఛార్జీలను రెట్టింపు చేసిన ఎయిర్ ఇండియా
- October 09, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తోడు లేని మైనర్లకు అందించే సేవ కోసం ఛార్జీలను రెట్టింపు చేసింది. టిక్కెట్ ధరలకు అదనంగా చెల్లించే మైనర్ సర్వీస్ ఛార్జీలు - రూ.5,000 (సుమారు. 221 దిర్హామ్లు) నుంచి రూ.10,000 (సుమారు 442 దిర్హామ్లు)కి పెంచింది. తోడు లేని మైనర్కు వన్ వే Dh450 ఛార్జీలు రెండు నెలల క్రితం సవరించబడినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాల్ సెంటర్ ఏజెంట్ తెలిపారు
అదనపు ఛార్జీలు
2018లో దుబాయ్ ఎయిర్పోర్ట్లకు మరియు బయటికి ప్రయాణించే తోడు లేని మైనర్ల టిక్కెట్ ధర కంటే ఎక్కువ అదనపు ఛార్జీలను అమలు చేసింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, 5-18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలను యూఏఈకి తోడు లేని మైనర్లుగా పరిగణిస్తారు. ఇతర గల్ఫ్ దేశాలలో ఇది 5 -16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలుగా ఉంది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!