దుబాయ్-భారత్ మధ్య నీటి అడుగున రైలుమార్గం!
- October 13, 2023
దుబాయ్: దుబాయ్ నుండి భారతదేశంలోని ముంబై నగరం వరకు నీటి అడుగున రైలు మార్గం నిర్మించే యోచనలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఉంది. ఈ రైలు మార్గం 1,200మైళ్లు (2,000 కి.మీ) దూరం ఉంటుందని అంచనా. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తోపాటు నీరు, చమురుతో సహా వివిద రకాల వస్తువులను రవాణా చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. వాస్తవానికి దుబాయ్ నుండి ముంబైకి నీటి అడుగున రైలు ప్రాజెక్ట్ ను మొదట 2018లో ప్రస్తావించారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేషనల్ అడ్వైజర్ బ్యూరో రైల్వే రైలు మార్గానికి సంబంధించిన బ్లూప్రింట్పై పని చేస్తోంది. ప్రస్తుతం యూకే నుండి ఫ్రాన్స్ను కలిపే ఛానల్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నీటి అడుగున రైల్వే సొరంగంగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!