PACI కార్డుల రుసుములపై పబ్లిక్ అథారిటీ కీలక నిర్ణయం
- October 21, 2023
కువైట్: తదుపరి పునరుద్ధరణ సమయంలో ఇంకా కార్డులు జారీ చేయని వారి కోసం 5 KD కార్డ్ పునరుద్ధరణ రుసుమును వసూలు చేయదని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) పౌర రిజిస్ట్రేషన్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జబర్ అల్-కందారి స్పష్టం చేశారు. గత మే 23కి ముందు కార్డ్ పునరుద్ధరణను సమర్పించిన వారందరికీ PACI కార్డ్లను జారీ చేయడం ఆపివేసింది. కొత్త అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుందని, చాలా సందర్భాలలో 24 నుండి 48 గంటలలోపు కార్డ్లు జారీ చేయబడతాయని తెలిపారు. పాత అభ్యర్థనలు ప్రాసెస్ చేయబడనందున, ముందుగా 5 KD రుసుమును చెల్లించిన వారు వారి తదుపరి పునరుద్ధరణ అభ్యర్థన సమయంలో మళ్లీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని జబర్ అల్-కందారి వివరించారు. కొత్త కార్డుల జారీలో జాప్యం జరుగుతుందని, యంత్రాల్లో పేరుకుపోకుండా ఉండేందుకు, కార్డులు సిద్ధమైన తర్వాత వాటిని తీసుకోవాలని నివాసితులందరినీ ఆయన కోరారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







